News
170 ఏళ్ల కలను నిజం చేశారు
నీటీపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్రావు ఈ ఏడాది రాయలసీమకు 24 టీఎంసీల నీరు ఇచ్చామని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతలకు రూ.4,909 కోట్ల పాలనా అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. చింతలపూడి ద్వారా కృష్ణా, ప.గో జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకు నీరు అందుతోందని అన్నారు. జగన్ రాజశేఖర్రెడ్డి వారసుడు కాదని, రాజారెడ్డి వారసుడని అన్నారు. గోదావరి జలాలను కృష్ణానదిలో కలపాలన్న 170 ఏళ్ల కలను చంద్రబాబు నిజం చేశారని పేర్కొన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








